ఆరు క్యాన్లలో ప్రమాదకర రసాయనాలు 12 మూటల విగ్గు వెంట్రుకలు ప్రమాదం జరిగిన రోజు బస్సులో రవాణా బెంగుళూరు వెళ్లిన పాలమూరు పోలీసులు జబ్బార్ ట్రావెల్స్లో సోదాలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్నగర్ బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. 45 మంది సజీవ దహనానికి కారణమైన బస్సులో ప్రమాదకర రసాయనాలు తరలిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహబూబ్నగర్ బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. 45 మంది సజీవ దహనానికి కారణమైన బస్సులో ప్రమాదకర రసాయనాలు తరలిస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment