
గాలిలోని తేమను మంచినీరుగా మార్చే సాంకేతిక పరిజానాన్ని రూపొందించినట్లు ఇజ్రాయెల్ కంపెనీ ఒకటి ప్రకటించింది. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో మంచినీటిని సమకూర్చుకోవచ్చని కంపెనీ ప్రతినిధి తెలిపారు. ఈ పక్రియలో..
అట్మాస్ఫిరిక్ వాటర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేసి.. అందులోని హీట్ ఎక్స్ఛేంజర్ గుండా గాలిని పంపి, నీటిని ఒడిసి పడతామని చెప్పారు.
For More information on this story, please visit
Andhra Jyothy Newspaper
No comments:
Post a Comment