కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెడితే.. శాసనసభ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ముగియగానే సీఎం కిరణ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మంగళవారం తనను కలిసేందుకు వచ్చిన సీమాంధ్ర ప్రాంత సీనియర్ మంత్రులు, సహచర ఎమ్మెల్యేలకు ఆయన ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలిసింది.
For More information on this story, please visit Andhra Jyothy ePaper
For More information on this story, please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment