Monday, February 17, 2014

ముక్కంటి సన్నిధిలో భక్తురాలిపై అత్యాచారయత్నం!

ముక్కంటి పూజ కోసం వచ్చిన ఓ భక్తురాలిపై ముగ్గురు కామాంధులు అఘాయిత్యానికి ప్రయత్నించారు. చెన్నైకి చెందిన ఓ కుటుంబం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకోసం శనివారం వచ్చింది. వీరు భిక్షాల గాలిగోపురం మార్గంలో ఆల యంలోకి వెళుతుండగా ఓ దుకాణంలో పనిచేసే కొందరు యవకులు పలుకరించి, ఏ పూజలు చేయించుకోవాలని ఆరా తీశారు. తమ కుమార్తెకు పెళ్లి కానందున దోష నివారణకు పూజలు చేయించుకునేందుకు వచ్చామని వారు తెలిపారు.

For More information on this story, please visit Andhra Jyothy ePaper

No comments:

Post a Comment