ముక్కంటి పూజ కోసం వచ్చిన ఓ భక్తురాలిపై ముగ్గురు కామాంధులు అఘాయిత్యానికి ప్రయత్నించారు. చెన్నైకి చెందిన ఓ కుటుంబం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకోసం శనివారం వచ్చింది. వీరు భిక్షాల గాలిగోపురం మార్గంలో ఆల యంలోకి వెళుతుండగా ఓ దుకాణంలో పనిచేసే కొందరు యవకులు పలుకరించి, ఏ పూజలు చేయించుకోవాలని ఆరా తీశారు. తమ కుమార్తెకు పెళ్లి కానందున దోష నివారణకు పూజలు చేయించుకునేందుకు వచ్చామని వారు తెలిపారు.
For More information on this story, please visit Andhra Jyothy ePaper
For More information on this story, please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment