Friday, February 7, 2014

అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

Aravind Reddy
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్న రేవల్లి గ్రామానికి చెందిన విద్యార్థి వాడ్యాల అరవింద్‌రెడ్డి(24) అమెరికాలోని కాలిఫోర్నియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం మృతి చెందినట్లు అతని మిత్రులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper


No comments:

Post a Comment