తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడితే పదిలక్షల మందితో హైదరాబాద్లో బహిరంగ ప్రదర్శన చేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పరుచూరి అశోక్బాబు ప్రకటించారు. ద్వారా తమ మనోభావాలను తెలంగాణ ప్రజలకు వివరిస్తామని అన్నారు.
తమ ప్రాణాలు పణంగా పెట్టయినా 2014 వరకు రాష్ట్ర విభజన జరగకుండా కాపాడతామని, ఆ తర్వాత రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలదేనని ఆయన స్పష్టం చేశారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment