Monday, August 26, 2013

Bhagyana'Garam'!


Bhagyanagaram
రాజధానిలో 'ప్రత్యేక' ఉద్రిక్తతలు రాజుకుంటున్న మాటల మంటలు సమైక్య, తెలంగాణవాదుల పోటాపోటీ నిరసనలు ఉద్యోగుల నినాదాలతో వేడెక్కుతున్న కార్యాలయాలు ఆజ్యం పోస్తున్న రాజకీయ నాయకులు సవాల్‌గా మారిన శాంతిభద్రతల నిర్వహణ భద్రత కోరుతున్న వీఐపీలు 'సెప్టెంబర్ 7'పై హైటెన్షన్ సభ జరిపి తీరతామంటున్న ఏపీఎన్జీవోలు అదీ చూస్తామంటున్న తెలంగాణ వాదులు  సమైక్య ఉద్యమంతో సీమాంధ్ర జిల్లాలు... విభజన కోసం ర్యాలీలు, ప్రదర్శనలతో తెలంగాణ ప్రాంతం!

అటు సమైక్యం, ఇటు విభజనవాదం రెండు ఉద్యమాలతో నివురుగప్పిన నిప్పులా మారిన భాగ్యనగరం! 'పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఇస్తున్నాం' అంటూ సీడబ్ల్యూసీ ప్రకటన వెలువడిన మరుసటి రోజు నుంచి సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనతో హైదరాబాద్‌లో పరిస్థితి వేడెక్కడం మొదలైంది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యోగులు కూడా రంగంలోకి దిగారు. నిజానికి... చాలా కార్యాలయాల్లో తొలుత ఒక ప్రాంతం వారు, ఆ తర్వాత మరొక ప్రాంతం వారు నినాదాలు, నిరసనలు నిర్వహించుకుంటున్నారు. దీని వల్ల ఎలాంటి సమస్య ఉండటంలేదు.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

No comments:

Post a Comment