Thursday, August 22, 2013

Ruin The Party!


Ruin The Party!
భరోసా లేకుండా విభజన అంటే ఎలా?సీమాంధ్రలో కాంగ్రెస్‌ను మరిచిపోవాల్సిందే అప్పుడు నేను పార్టీలో ఉన్నా ఒకటే,లేకున్నా ఒకటేసోనియా,రాహుల్‌లతో కిరణ్ విభజనతో కొత్త సమస్యలు తలెత్తుతాయి
కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలతో పరిస్థితి తీవ్రం జలాల పంపిణీ అంత సులభం కాదు హైదరాబాద్ లాంటి రాజధాని ఎలా సాధ్యం? ఆ స్థాయి సదుపాయాలకు ఎన్ని లక్షల కోట్లు కావాలి? నిపుణులతో కమిటీ వేసి ఆందోళనలు తొలగించాలి నిర్ణయం తీసుకున్నాం.. నిర్దిష్ట ప్రతిపాదనలివ్వండి సోనియా, రాహుల్ సూచన వచ్చే వారం మళ్లీ ఢిల్లీకి ముఖ్యమంత్రి.

రాష్ట్ర విభజన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, లేకపోయినా ఒకటే!ఎందుకంటే సీమాంధ్రలో పార్టీ అస్తిత్వమే ఉండదు.లక్షలాదిగా ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు.పరిస్థితి భయానకంగా మారింది. ప్రజలకు నచ్చజెప్పే పరిస్థితి ఎప్పుడో దాటిపోయింది.ఈ పరిస్థితుల్లో విభజనపై ముందుకు వెళితే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవు. కనీసం 50 లక్షల మంది కార్యకర్తల భవిష్యత్తు అంధకార బంధురమై పోతుంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీని బతికించిన వారు ఎక్కడికి వెళ్లాలి?

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

No comments:

Post a Comment