Friday, August 30, 2013

People In The Final


People In The Final
నిర్ణయాలు తీసుకునేది పార్టీలు, ప్రభుత్వాలు కాదు తేడా వస్తే సెలవిస్తారు! ముఖ్యమంత్రి కిరణ్ సంచలన వ్యాఖ్యలు ఎలా చూసినా ఇది సున్నితమైన అంశం సమయం రాగానే ముందుకు వస్తాం తెలుగు ప్రజల దిశగానే నిర్ణయం ఎంత కష్టమైనా తీసుకుంటాం ఆ ధైర్యం ఇవ్వాలని తెలుగు తల్లిని కోరుకుంటున్నాం ప్రజలు సహనం కోల్పోవద్దు ప్రభుత్వాలు జాగ్రత్తగా ఆలోచించాలి పార్టీకి, కేంద్రానికి సీఎం పరోక్ష హెచ్చరికలు.

వేదిక... హైదరాబాద్‌లోని రవీంద్రభారతి. కార్యక్రమం... తెలుగు భాషా దినోత్సవం! ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి! తెలుగు భాషా దినోత్సవాన, తెలుగు జాతి సమైక్యతపై ముఖ్యమంత్రి తన ఉద్దేశాలను నర్మగర్భంగా చాటిచెప్పారు. 'విభజన' నిర్ణయం తీసుకున్న కేంద్రానికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి పరోక్ష హెచ్చరికలు పంపారు. ప్రజాస్వామ్యంలో నిర్ణయాలు తీసుకునేది పార్టీలు, ప్రభుత్వాలు కావని... ప్రజలేనని తెలిపారు.'సరైన నిర్ణయాలు' తీసుకోకపోతే సెలవు ప్రకటిస్తారని హెచ్చరించారు.



For More Today's Latest News please visit Andhra Jyothy

About Andhra Jyothy : The New Age demands a new newspaper! Where every alphabet will have to be an arsenal in itself!! A newspaper wakes you up. A vibrant newspaper shakes your conscience. The need of the hour is beyond this simplification. Hence, the re-launching of, in a way the rebirth of, Andhra Jyothi.

No comments:

Post a Comment